ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు తరలిన బిజెపి నాయకులు
బచ్చన్నపేట సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలో గల వివిధ గ్రామాల నుండి బండి సంజయ్ కుమార్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అధిక సంఖ్యలో వాహనాలను మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి జెండా ఊపి తరలించడం జరిగింది.