భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం...
బచ్చన్నపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో బచ్చన్నపేట మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో. ఎస్ ఎం ఆర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే. మెగా వైద్య శిబిరాన్ని కట్కూరులోఏర్పాటు చేస్తామని. బిజెపి నాయకులు తెలిపారు. ఈ శిబిరంలో పలు రకాల స్పెషలిస్టులు. గుండె . మోకాలు . షుగర్ వ్యాధి.కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. జిల్లా అధ్యక్షులు దశమంత రెడ్డి రాష్ట్రనాయకులు ముక్కెర తిరుపతి రెడ్డి .