బచ్చన్నపేట సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చన్నపేటలో సింగిల్ విండో మాజీ ఛైర్మన్ జిల్లెల్ల సిద్ధారెడ్డి భార్య ఉప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ అధ్యక్షుడు మహాత్మ చారి. ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు చెరుకురి శ్రీనివాస్ నాయకులు యాదగిరి .భాస్కరాచారి. మినీలాపురం సిద్దులు. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
- 12 views