బచ్చన్నపేట సెప్టెంబర్ 23 ప్రజా జ్యోతి: జనగామ జిల్లా బచ్చనపేట మండలం సదాశివపేట గ్రామంలో పర్వతం ప్రవీణ్ కుమార్తె బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ టిపి నియోజకవర్గ ఇన్చార్జి చేవెళ్ల స్వామి పాల్గొని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చిన్నారిని ఆశీర్వదించారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల అధ్యక్షుడు వగలబోయిన శ్రీకాంత్ గౌడ్, తరిగొప్పుల మండల అధ్యక్షుడు బూరగొని శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- 3 views