నిజాం రజాకార్ల నుండి విముక్తి చేసింది కాంగ్రెస్
-తెరాస, భాజపా సభలు నిర్వహించడం సిగ్గు చేటు
- కాంగ్రెస్ టిపిసీసీ సభ్యులు అమృత రావు
-తెరాస, భాజపా సభలు నిర్వహించడం సిగ్గు చేటు
- కాంగ్రెస్ టిపిసీసీ సభ్యులు అమృత రావు
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 17(ప్రజాజ్యోతి ):- స్టేషన్ ఘనపూర్ కు నూతన సీఐగా వచ్చిన రాఘవేంద్ర ని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పోగుల సారంగపాణి, టీఆర్ఎస్ గ్రామశాఖా యూత్ అధ్యక్షుడు పొన్న రాజేష్ లు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
-జెండా ఆవిష్కరణ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్
విలేఖరులకు ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేసిన సీఐ
సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15(ప్రజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రజలు ముఖ్య మంత్రి సహాయ నిధి కోసం ఆర్జీ పెట్టుకోగా 69మంది లబ్ధిదారులకు 29లక్షల రూపాయల చెక్కులు మంజూరైనవి.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14 (ప్రజాజ్యోతి ) :- తాటికొండ గ్రామం లో 6వ వార్డులోని మారపాక కృష్ణ 13-09-2022రోజున, మారపాక పోచమ్మ 12-09-2022 రోజున మరణించినందున బుధవారం స్టేషన్ ఘనపూర్ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5000/- రూపాయలు చొప్పున 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు.