Nidamanur

సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఃసీఈ శ్రీకాంతరావు

Submitted by venkat reddy on Wed, 21/09/2022 - 12:16

నిడమనూరు,సెప్టెంబర్ 20,(ప్రజాజ్యోతి):  నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంగళవారం సాయంత్రం సీఈ శ్రీకాంతరావు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ శ్రీకాంతరావు  మాట్లాడుతూ నాగార్జున ఎడమ కాలువ పరిధిలోని 6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఈనెల 07వతేదిన సాయంత్రం ఎడమ కాలువ గండి పండి నేటికీ 14రోజులు అవుతుంది.గండి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మళ్లీ మంగళవారం సాయంత్రం ఎడమ కాలువ కు 2వేలక్యూసెక్యూల నీటిని దశలవారీగా  కాలువకు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలకు సాగు నీరు వెళ్లుంది.

మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని వైన్ షాప్ సీజ్ః

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 16:04

ఫోటో రైటప్ ః  అధిక ధరలకు  మద్యం విక్రయిస్తున్నారని  వైన్ షాప్  సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

నియోజకవర్గ అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షుడిగా- రాం అంజయ్యయాదవ్

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 13:04

ఫోటో రైటప్ ః రాం అంజయ్యయాదవ్ కు నియామక పత్రాన్ని అందజేస్తున్న  జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లొడంగి గోవర్ధన్ యాదవ్

అర్ధరాత్రి సైతం ఎడవ కాల్వ గండి ప్రదేశాన్ని ఆకస్మికంగా పర్యవేక్షించినః ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 11:56

 -రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
- రైతులకు ఏ ఇబ్బంది జరుగకుండా చూసుకునే బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వానిది

ఫోటో రైటప్ ః అర్ధరాత్రి సైతం ఎడవ కాల్వ గండి ప్రదేశాన్ని  సందర్శించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ 

పంట నష్టపొయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలిఃబిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 11:54

నిడమనూరు,సెప్టెంబర్19(ప్రజాజ్యోతి):  నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట తెగిపోవడంతో పంట నష్టపొయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  నిడమనూరు మండలకేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ  నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్ట తెగిపోయి వేల ఎకరాల వరి సాగు చేసుకున్నటువంటి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం వారి గురించి పట్టుకునే నాధుడే కరువైయ్యారు.

నాగార్జునసాగర్‌ జలాశయం 08గేట్లు ఎత్తివేత ఎస్‌ఈ ధర్మనాయక్‌

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 11:26
  • -తగ్గిన ఇన్‌ ఫ్లో 1లక్ష 63వేల824క్యూసెక్కులు వరద 
  • -08క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మనాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌(నిడమనూరు),సెప్టెంబర్19(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 08క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మనాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు.

మూడు రోజుల్లో ఎడమ కాలువకు నీటి విడుదలకు సాధ్యమే!!!ఎన్నెస్పి ఛీప్ ఇంజనీర్( సీఈ )శ్రీకాంతరావు

Submitted by venkat reddy on Tue, 20/09/2022 - 10:55
  • -75శాతానికి చేరిన గండి పూడ్చి వేత పనులు
  • -కాల్వకు బుంగపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు పరుస్తుతున్న కూలీలు
  • -కాలువ కట్టపై ఎర్రమట్టిని పోస్తున్న టిప్పర్ లు ,మట్టిని చదును చేస్తున్న డోజర్లు 
  • ఫోటో రైటప్ ఃకాలువ కట్టపై ఎర్రమట్టిని పోస్తున్న టిప్పర్ లు ,మట్టిని చదును చేస్తున్న డోజర్లు 
  • ఫోటో రైటప్ ఃకాల్వకు బుంగపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు పరుస్తుతున్న కూలీలు

నిడమనూరు, సెప్టెంబర్19(ప్రజాజ్యోతి)ఃమూడు రోజుల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల

బాసిరెడ్డి చిన కోటిరెడ్డి దశ దిన కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కోటిరెడ్డి

Submitted by venkat reddy on Mon, 19/09/2022 - 12:38


ఫోటో రైటప్ ఃబాసిరెడ్డి చిన కోటిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ మంకెన చిన్న కోటిరెడ్డి

గండి పూడ్చివేత పనులను వేగవంతం చేయాలి

Submitted by venkat reddy on Mon, 19/09/2022 - 12:28
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా  ఎమ్మెల్సీ మంకెన చిన్నకోటిరెడ్డి
  • ఫోటో రైటప్ ఃగండి పూడ్చివేత  పనులను పర్యవేక్షించి న ఉమ్మడి నల్లగొండ జిల్లా  ఎమ్మెల్సీ మంకెన చిన్నకోటిరెడ్డి

నిడమనూరు, సెప్టెంబర్18(ప్రజాజ్యోతి)ః  నిడమనూరు మండలం వేంపాడు గ్రామ సమీపంలోని  నాగార్జునసాగర్ ఎడమ కాలువకు  పడిన గండి ప్రదేశాన్ని ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా  ఎమ్మెల్సీ మంకెన చిన్నకోటిరెడ్డి పరిశీలించారు.