Nidamanur

బతుకమ్మ పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. - ఆ పూలలో ఔషధ గుణాలు

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:56

నిడమనూరు, సెప్టెంబర్23(ప్రజాజ్యోతి) :    రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ. పూలనే గౌరీదేవిగా పూజించే అపురూపమైన పండుగ. ప్రకృతితో మమైకం అయ్యే అద్భుతమైన పండుగ చిన్నా పెద్ద, పేద, ధనిక అనే బేధభావనలు లేకుండా గౌరమ్మను తన్మయత్వంతో ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ బతుకమ్మ పండుగకు ముస్తాబయ్యింది. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ' బతుకమ్మ' వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు.అయితే బతుకమ్మలో ఉపయోగించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులందరికి సమాన హక్కులు కల్పించాలి -

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:10

-తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సంఘం జిల్లా అధ్యక్షుడు పోలె రవి

ఫోటో రైటప్ ః దళిత బంధువుల ఐక్య మహాసభ  కరపత్రం ఆవిష్కరణ

ప్రకృతిని ఆటపాటలతో ఆరాధించే అరుదైన 'బతుకమ్మ'

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:03

నిడమనూరు, సెప్టెంబర్23(ప్రజాజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక 'బతుకమ్మ' పండుగ. ప్రకృతిని అరాధిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ. రంగు రంగుల పూలనే గౌరమ్మగా భావించి ఆరాధించే పండుగ బతుకమ్మ.

పంచాయతీ ట్రాక్టర్ కదా..అన్ని పనులకు వాడేద్దాం???

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 11:58
  • - పంచాయతీ ట్రాక్టర్ ను సొంత అవసరాలకు వినియోగిస్తున్న  సర్పంచ్
  • -మొదటి సారి ఉన్నాతాధికారులను తప్పుగా క్షమించండి అన్న సర్పంచ్...
  • -మరల నేడు అదే తప్పులు పునరావృతం చేస్తున్న సర్పంచ్
  • ఫోటో రైటప్ ఃపంచాయతీ ట్రాక్టర్ ను సొంత అవసరాలకు వినియోగిస్తున్న  సర్పంచ్
  • ఫోటోరైటప్ ఃపంచాయతీ ట్రాక్టర్ లో రాళ్లను తరలిస్తున్న

నిడమనూరు, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి):పంచాయతీ ట్రాక్టర్ కదా..అన్ని పనులకు వాడేసుకుందామని మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం సర్పంచ్ నిర్వాక

గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఔదార్యం -మృతుని కుటుంబానికి రూ35 వేల ఆర్థికసహాయం

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 11:50

నిడమనూరు,సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి):  మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామ పంచాయితీలో ట్రాక్టర్ డ్రైవర్ గా  గంటెకంపు నరేష్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల గంటెకంపు నరేష్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడంతో గురువారం నరేష్ కుటుంబాన్ని  మాడ్గులపల్లి మండల పంచాయితీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పరామర్శించారు.అనంతరం చిన్న తనములోనే తండ్రిని కోల్పోయిన చిన్నారులకు మండల పంచాయితీ అధికారి,మండల పంచాయితీ కార్యదర్శులు సేకరించిన రూ .35వేలు ఆర్థిక సహాయాన్ని ఎంపిఓ రవికుమార్ చేతులమీదుగా చిన్నారులకు అందజేశారు.

తడి పొడి విధానంపై రైతులకు అవగాహన -కేవికే శాస్త్రవేత్త భరత్

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 10:15

ఫోటో రైటప్ ః తడి పొడి విధానంపై రైతులకు అవగాహన  కల్పిస్తున్న కేవికే శాస్త్రవేత్త భరత్

పోషకాహారంతో తల్లి బిడ్డకు మెరుగైన ఆరోగ్యం

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 09:59

ఫోటో రైటప్ ః పోషకాహారంపై బాలికలకు అవగాహన కల్పిస్తున్న ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఎస్ కే సైదాబేగం 

నిడమనూరు హెచ్ పి పెట్రోల్ బంకులో కల్తీ పెట్రోల్...???

Submitted by venkat reddy on Wed, 21/09/2022 - 13:05


-వాహనదారులను పక్కకు తీసుకువెళ్లి బంకు యాజమాన్యం సెటిల్ మెంట్ 

-హెచ్ పి  పెట్రోల్ బంకును సీజ్ చేయాలని స్థానిక ప్రజలు ఆరోపణలు

ఎడమ కాలువ గండికి చీమల పుట్టలే కారణం... మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుమానం

Submitted by venkat reddy on Wed, 21/09/2022 - 13:02


-మూడు రోజుల్లో కాల్వకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల
ఫోటో రైటప్ ః ఎడమ కాలువ గండి పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి
ఫోటో రైటప్ ః విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుంతకండ్ల  జగదీశ్వర్ రెడ్డి