నిడమనూరు,సెప్టెంబర్22 (ప్రజాజ్యోతి): మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామ పంచాయితీలో ట్రాక్టర్ డ్రైవర్ గా గంటెకంపు నరేష్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల గంటెకంపు నరేష్ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడంతో గురువారం నరేష్ కుటుంబాన్ని మాడ్గులపల్లి మండల పంచాయితీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పరామర్శించారు.అనంతరం చిన్న తనములోనే తండ్రిని కోల్పోయిన చిన్నారులకు మండల పంచాయితీ అధికారి,మండల పంచాయితీ కార్యదర్శులు సేకరించిన రూ .35వేలు ఆర్థిక సహాయాన్ని ఎంపిఓ రవికుమార్ చేతులమీదుగా చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు నాగేందర్,పంచాయితీ కార్యదర్శులు ప్రభాకర్, కోటిలింగం, నజీరోద్దీన్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్