స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21 ( ప్రజాజ్యోతి ) :- తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు ఘనపూర్ స్టేషన్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. బుధవారం వి ఆర్ ఎ జె ఎ సి మండల ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్ఎ లకు పేస్కెల్ జీవో ను వెంటనే విడుదల చేయాలి. అర్వత కలిగిన విఆర్ఎ లకు ప్రమోషన్స్ కల్పించాలి. 55 సంవత్సరములు నిండిన విఆర్ఎ ల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని, పే స్కేల్ జీవో వచ్చే దాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శివ, రమ్య జ్యోతి, యాదేశ్, వెంకట్రజం, అభి, రాజు కుమార్, సృజన్, పోతరాజు, అశోక్, మహేశ్వరి, బాషబోయిన రాజు లు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్