ఇసుక ట్రాక్టర్లు పట్టివేత, ఇద్దరి పై కేసు నమోదు ...సిఐ అల్లె రాఘవేంద్ర

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:13
Sand tractors seized, case registered against two ... CI Alle Raghavendra

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ) : -  స్టేషన్ ఘనపూర్ మండలము తాటికొండ వాగులో నుండి స్టేషన్ ఘనపూర్ కి  అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు జాతీయ రహదారి ప్రక్కన శ్రీవాణి స్కూల్ నందు రెండు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా వారిని విచారించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేనందున  జిట్టేగుడెం గ్రామానికీ చెందిన ఇసుక ట్రాక్టర్ల ఓనర్ అయినటువంటి లకావత్ లక్ష్మణ్,  ట్రాక్టర్ డ్రైవరులు అయనటువంటి  భూక్య సంతోష్, భానోత్ కుమార్ లపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.