వినాయకుడికి పూజలు నిర్వహించిన రావుల బిక్షం-దుర్గమ్మ దంపతులు.

Submitted by Sathish Kammampati on Sun, 04/09/2022 - 16:41
Rao's Biksham-Durgamma couple who worshiped Lord Ganesha.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 04(ప్రజా జ్యోతి)వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని పాత ఊరు కాలనీ యందు కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆదివారం మండల కేంద్రానికి చెందిన రావుల బిక్షం-దుర్గమ్మ మరియు రావుల పరమేష్- గౌతమి దంపతులు వినాయకుడికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో అర్చకులు మోపూరు కిరణ్ కుమారాచార్యులు,కింగ్స్ యూత్ కమిటీ సభ్యులు రావుల ఆంజనేయులు,జాల రవి,చేగొండి రాంబాబు,వెంకన్న,మైదాసు శేఖర్, మహేష్,పూల అనిల్,వెలుగు వినయ్,రావుల పవన్,వెలుగు నవీన్,ప్రవీణ్,గంగసాని అరవింద్, అనిల్,వెలుగు గణేష్, కడారి నాగరాజు,రాజు,మనోజ్,మధు, కోటేష్,శివ,రజనీకాంత్,శ్రీకాంత్ ఎర్ర శివ,ముడుసు అనిల్, తదితరులు పాల్గొన్నారు.