మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పుల్ల మల్లయ్య

Submitted by sridhar on Tue, 13/09/2022 - 19:53
Pulla Mallaiah visited the family of the deceased

 చిట్యాల ప్రజా జ్యోతి :సెప్టెంబర్ 13,ఇటీవల మరణించిన మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన పాముకుంట్ల పోచయ్య  కుటుంబ సభ్యులను ఏవైయస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి గటించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య, మండల ఏవైఎస్ నాయకులు గుర్రం రాజమౌళి, గురుకుంట్ల కిరణ్, గుర్రం తిరుపతి,  ఆరేపల్లి కుమార్, ముత్యాల మొగిలి,గుర్రం అశోక్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు