చౌటుప్పల్ సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి .../ పర్యావరణాన్ని పరిరక్షించి వాయు కాలుష్యం తగ్గించడానికి పెట్రోలు డీజిల్ స్థానంలో సీఎన్జీ గ్యాస్ ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించవచ్చని జాయింట్ చీఫ్ కంట్రోల్ ఎక్స్ ప్లోజివ్స్ సుంద రేషన్ అన్నారు. జాతీయ రహదారి 65 యెల్లగిరి స్టేజి వద్ద ఏర్పాటుచేసిన సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పగిళ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సిఎన్జి ఉపయోగించడం వలన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, కేజీ సిఎన్జి గ్యాస్ 22 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని పొందవచ్చు అని పేర్కొన్నారు.వాయు కాలుష్యం నియంత్రించడం కోసం వాహనదారులు సిఎన్జి వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ జోన్ హరి ప్రసాద్, చీఫ్ రీజినల్ మేనేజర్ రావు సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్