పలిమేల 23 ప్రజాజ్యోతి../... పలిమేల తహసీల్దార్ అధ్యక్షతన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేయుటకు గాను ముందస్తు సన్నహాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయబడింది. తహసీల్దార్ స్రవంతి మాట్లాడుతూ ప్రతి ఒక్క రేషన్ డీలర్ తాసిల్దార్ కార్యాలయం నుండి బతుకమ్మ చీరలను శనివారం నుండి రేషన్ షాపుల వారిగా గ్రామాలలో చీరల పంపిణీ చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి గ్రామపంచాయతీల కార్యదర్శిలు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.c
- 2 views