నేరేడుచర్ల, సెప్టెంబర్28(ప్రజాజ్యోతి): నేరేడుచర్ల మండలం దర్శించర్ల గ్రామపంచాయతీలో బుదవారం హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి రాపోలు నరసయ్య మండల వైస్ ఎంపీపీతాళ్లూరి లక్ష్మీనారాయణ పాల్గోని చీరలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాగంటి మాధవి సైదులు ఎంపీటీసీ డివిజన్ డీలర్ల అధ్యక్షుడు కర్ణం పాండయ్య గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొర్రపిడత సైదులు మిడతపల్లి సైదులు గ్రామ వార్డు మెంబర్ అంజి గ్రామ టిఆర్ఎస్ ముఖ్య నాయకులు గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు
- 5 views