నడిగూడెం ,సెప్టెంబర్ 22, ప్రజా జ్యోతి: మండలం లోని కరివిరాల మోడల్ స్కూల్ లో చైల్డ్ లైన్ ఆధ్వర్యం లో షీ టీమ్ & భరోసా వారి సహకారం తో బాలల హక్కులు , సమస్యలు, రక్షణ మార్గాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల పరిరక్షణ అధికారి మల్లేష్ మాట్లాడుతూ.. పిల్లల పరిరక్షణ అందరి బాధ్యత, సోషల్ మీడియా ను అవసరమైన మేరకు మాత్రమే వినయోగించాలని ఆయన సూచించారు.సోషల్ మీడియా లో బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరం గా ప్రవర్తిస్తే షీ-టీమ్ వారిని సంప్రదించాలిని సూచించారు. ఈ కార్యక్రమం లో షీ టీమ్ సూర్యాపేట ప్రతినిధి జ్యోతీ, భరోసా సెంటర్ సూర్యాపేట ప్రతినిధి రజిత మరియు నడిగూడెం పోలీస్ లు,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ షరీఫ్, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్