తుంగతుర్తి సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో తుంగతుర్తి మండల పరిధిలోని దేవుని గుట్ట తండా, రావులపల్లి ఎక్స్ రోడ్డు తండా, రామన్నగూడెం తండా, గుడి తండా, సూర్య తండ పరిధిలోని గుట్ట కింది తండా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ చిత్రపటాలకు గిరిజన మహిళలు యువకులు, నాయకులు,కార్యకర్తలు, పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టుదలతో గిరిజనులకు జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని గట్టి నిర్ణయం తీసుకొని గిరి పుత్రుడయ్యారని అన్నారు.అదేవిధంగా గిరిజన తండాలను గ్రామపంచాయితిలుగా తీర్చి దిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుగులోతు వీరోజి, వెంకన్న, కాంతమ్మ రాములు నాయక్, భారతి పుణ్యా నాయక్, యాకు నాయక్ , రామన్నగూడెం ఎంపిటిసి ఆంగోత్ నరేష్ తో పాటు ఆయా గ్రామా శాఖల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్