గుర్రంపోడ్:సెప్టెంబర్ 14(ప్రజా జ్యోతి) అధికారులు,ప్రజా ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఏర్పాటుచేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని వివిధ సమస్యలు,పనుల గురించి అధికారులకు,ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జానయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇంద్ర పల్లి హుస్సేన్,స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా, మండల ఎంపీటీసీలు,సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్