హుజూర్ నగర్ అక్టోబర్ 02(ప్రజా జ్యోతి) ./...దేవి నవరాత్రులను పురస్కారించుకుని ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని 25వార్డు సీతారాం నగర్ లో దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు మహిళలు కుంకమ పూజ, యాగం ఘనంగా నిర్వహించారు.అనంతరం విగ్రహ దాత సులువ చంద్ర శేఖర్ మహా అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని, 25 వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో యడ్ల విజయ్, వెన్నం శ్రీను, ఓర్సు వెంకన్న,వేన్నెం. నర్సింహ రావు, దార.నరసింహ రావు, మేరే సైదులు, , శిరంశెట్టి నాగమణి , ,గూడెపు వెంకన్న, పిట్టల వెంకటేశ్వరరావు, ములకలపల్లి రాము,తోట కృష్ణ,ఉపేందర్, సైదులు,నరసింహారావు, సుధీర్, ఉస్తవకమిటి సభ్యులు,అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
- 2 views