అలంపూర్: సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి) ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద నంది గోశాల దగ్గరా జరగిన రోడ్ ప్రమాదంలో మరణించిన ఐజ మండలం గుడిదొడ్డి మహేశ్వర్ రెడ్డీ మరియు ఐజ మున్సిపలటీ టీచర్స్ కాలనీ కి చెందిన చంద్రకళ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అలంపూర్ శాసన సభ్యులు అబ్రహం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్ నందు వారి మృతదేహాలను త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకు అందచేయాలని అక్కడి వైద్యులను మరియు పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే వెంట మాజీ సింగల్ విండో ఛైర్మెన్ రాముడు సర్పంచ్ హనుమంత్ రెడ్డీ రవి మరియు తదితరులు ఉన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్