మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికిన అయోధ్య యాదవ్

Submitted by mallesh on Wed, 14/09/2022 - 15:53
Minister Talasani Srinivas gave a warm welcome to Yadav Ayodhya Yadav

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి ;  గొల్ల కురుమల సంక్షేమంతో పాటు మాంసం ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపక  కార్యక్రమాన్ని ప్రారంభించారని సినీ ఫోటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బుధవారం మునుగోడు మండలం కృష్టపురం గ్రామంలో. గొర్రెల వ్యాక్సిన్ పంపిణీ చేపల పంపిణీ కార్యక్రమానికి వెళుతున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్  దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ లకు, బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. 

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ యాదవ సంఘం అధ్యక్షుడు గుండుబోయిన వెంకటేష్ యాదవ్, నల్ల గణేష్ యాదవ్, చినుకని మల్లేష్ యాదవ్ నల్ల పర్వతాలు ,గుండెబోయిన ఇస్తారి, దంటికి శంకర్, గుండెబోయిన మల్లేష్, పాక రమేష్  గుండెబోయిన బాలకృష్ణ నూనె రామచంద్రం నార్లకొండ నరసింహ, శ్రీశైలం, జిట్టా కృష్ణ యాదవ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.