మెట్టు రామన్న కాలనీ నూతన కమిటీ ఎన్నిక

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 16:19
Mettu Ramanna Colony New Committee Election

కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి)../ మడికొండ మెట్టు రామన్న కాలనీ రోడ్ నెంబర్ 3 కాలనీ వాసులచే సోమవారం నూతనంగా కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అనిల్, ఉపాధ్యక్షురాలిగా యామిని, ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్, సహాయ కార్యదర్శగా రవి, కోశాధికారిగా శ్రీనివాస్ లను కాలనీ వాసులు ఎన్నుకున్నారు.