అనంతగిరి సెప్టెంబర్27 ,ప్రజా జ్యోతి: మండల మహిళాసమాఖ్య కార్యాలయం వెలుగు ఆఫీసునందు మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశం నిర్వ హించడం జరిగింది .ఈ సంధర్భంగా మండల మహిళా సమాఖ్య ఏపీ యమ్ లక్ష్మీ మాట్లాడుతూ అన్ని గ్రామ సమాఖ్యల ఆడిటింగ్ పూర్తి అయినందున అన్ని గ్రామసమాఖ్యల ప్రగతి నివేదికలను వివరించడం జరిగింది అనంతరం బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సిసి లు సత్యం లక్ష్మీ యేసు, మండల మహిళా సమాఖ్య కార్యదర్శి కందుల కృష్ణవేణీ, ఆఫరేటర్ నాగలక్ష్మీ, వీవోఏలు కొల్లు సుబ్బారావు ,రాధ ,శాంతి, భవానీ, ఉమా ,పార్వతి, శైలజ శ్రీను, ఉషారాణీ ,లక్ష్మి వెంకటేశ్వర్లు, మణిమాల జలీలా, జాన్షీ నాగలక్ష్మి రమాదేవి మరియు అధ్యక్షురాళ్ళు పాల్గొన్నారు.
- 2 views