లక్ష్మణ రావు దంపతుల మృతదేహాలను సందర్శించిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 11:22
Manchikanti Venkateswarlu visited the dead bodies of Lakshmana Rao couple.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 13(ప్రజా జ్యోతి) నల్లగొండ జిల్లా పీ.ఏ పల్లి మండలం రోలకల్లు గ్రామానికి చెందిన వీరమనేని లక్ష్మణరావు- కవిత దంపతులు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వీరమనేని లక్ష్మణరావు -కవిత దంపతుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.