అలంపూర్, (ప్రజాజ్యోతి)సెప్టెంబర్29: చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, ఇటిక్యాల మండలం గోపాల్ దీన్నే గ్రామానికిచెంద్దిన,దేవరాజు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా 1,50,000/- రూపాయల ఎల్ఓసి ని అలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్డీఎస్ చైర్మెన్ సీతారాం రెడ్డీ,గోపాల్ దీన్నే రవి, జీవరత్నం,పరుష రాముడు,మరియు తదితరులు పాల్గొన్నారు.
- 2 views