మృతదేహాలకు నివాళులర్పించిన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 12:43
Kodangal Congress Party in-charge Tirupati Reddy paid tribute to the bodies

కొడంగల్, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోనిబొంరాస్పెట్ మండల కాంగ్రెస్ నాయకులు  బ్యాగారి రాములు కుమారుడు రోహిత్ అకాల మరణం చెందడంతో  కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్ మృతి చెందిన విషయం కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ఈ విషయం తెలుసుకొని వారి మృతదేహాలకు బుధవారం రోజు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు