టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

Submitted by sudhakar on Mon, 19/09/2022 - 16:00
 KCR film launch under TRSV

అడ్డగుడూర్ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి) న్యూస్../ అడ్డగూడూరు మండల కేంద్రంలో గిరిజనులకు 10% రిజ్వేషన్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభత్వానికి ఈ నిర్ణయం ద్రారానైనా మీ వైఖరి మానుకొని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వానికి వివక్ష ఎందుకని, గిరిజన రిజర్వేషను ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల టిఆర్ఎస్వి అధ్యక్షులు బాలెంల అవినాష్, టిఆర్ఎస్ యూత్ పట్టణ శాఖ అధ్యక్షులు నరేష్ ,మండల నాయకులుమెట్టుభాస్కర్రెడ్డి,గూడెపుపరమేష్,దావిధ్,కిరణ్,మధు,చారి,పరమేష్,నరేష్,కిరణ్,నరేందర్,అయోధ్యా,మహేష్,వెంకటేష్,సూర్య,నరేందర్,ప్రశాంత్,బాబురావు,రమేష్ తదతరులు పాల్గొన్నారు.