నిడమనూరు,సెప్టెంబర్12(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలకేంద్ర శివారులోని కస్తూర్భిగాంధీ పాఠశాలలో మంచినీళ్ల పైపులైను డ్యామేజ్ కావడంతో గత రెండు నెలలుగా కస్తూర్భిగాంధీ పాఠశాల విద్యార్థినిలకు నీళ్లు సరఫరా కాకపోవడంతో విద్యార్థినిలకు ఇబ్బందులు పడుతుండడంతో సోమవారం డిసిసిబి డైరెక్టర్ విరిగినేని అంజయ్య అధ్యాపక బృందం విన్నవించుకోవడంతో తక్షణమే స్పందించి వెంటనే సుమారు రూ.10 వేలు సొంత ఖర్చులతో పైప్ లైన్ మరమ్మతులు చేయించి పాఠశాల విద్యార్థినిల సమస్యలు తీర్చడంతో విద్యార్థినిల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు డిసిసిబి డైరెక్టర్ విరిగిన అంజయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్