అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 28: అల్లంపూర్ నియోజకవర్గ పరిధిలోని శాంతినగర్ మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ సూరిని బుధవారం దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట జర్నలిస్టులు మద్దిలేటి , ఆనంద్, తదితరులు మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసినవారిలో ఉన్నారు.
- 2 views