(ప్రజా జ్యోతి) సెప్టెంబర్.6 అలంపూర్:ఇటిక్యాల మండలం సాసనూల్ గ్రామ పంచాయతి ఆసరా పింఛన్ అర్హులైన లబ్దిదారులకి ఇటిక్యాల ఎంపీపీ జి. స్నేహ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగిందిఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్.మల్లన్న .మాజీ సర్పంచ్.జయరామయ్య బాబు రెడ్డి . ఉపసర్పంచ్ వీరన్న . పంచాయతీ కార్యదర్శి.కౌసల్య .తెరాస కార్యకర్తలు మరియు ఆసరా లబ్దిదారులు పాల్గొన్నారు.
- 5 views