చిల్పూర్, సెప్టెంబర్ 15,ప్రజా జ్యోతి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిల్పూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ సి భవన్ నందు ఎంపిపి సరిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ బహిరంగ సభలో భాగంగా శుక్రవారం స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో 15000 మందితో నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభకు చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో నుండి 2000 మందిని తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి సూచించారు.ఈ సమావేశంలో ఎమ్మార్వో విమల, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎం రమేష్, ఏపీవో కిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్