విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు వేసిన సర్పంచి స్రవంతి

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 17:15
Sarpanchi Sravanti administered deworming pills to the students

తెలకపల్లి,సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి): మండలంలోని రాకొండ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచి స్రవంతి ఆల్బెండజోల్ మాత్రలను వేశారు గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు మాత్రలు వేశారు కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ గౌడ్ పల్లె దావకాన వైద్యాధికారి డాక్టర్ శ్రీజ ఎంపీటీసీ శివారెడ్డి ప్రిన్సిపాల్ హసీనా సిబ్బంది పాల్గొన్నారు.