నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన సంతోష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:12
The MP who met Santhosh Kumar, who took charge as the new CI, as a courtesy

చిల్పూర్, సెప్టెంబర్ 21, ప్రజా జ్యోతి:  రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంతోష్ కుమార్ కు చిల్పూరు మండల నాయకులు సీఐ సంతోష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువానుతో సన్మానించి,పూల బొకేను అందించి  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ రంజిత్ రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గౌడ్, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, సీనియర్ నాయకులు మారబోయిన ఎల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, మంతెన రాజు తదితరుల పాల్గొన్నారు.