తెలకపల్లి,సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పెద్దకొడుకు అయితే నేను నా నియోజకవర్గ ప్రజలకు చిన్న కొడుకునని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలో బుధవారం కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా నాగర్ కర్నూల్ లో ఆసుపత్రి వైద్య కళాశాల మంజూరు చేయించగా కొందరు అడ్డుపడుతున్నారని నాగర్ కర్నూల్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరని తన జీవితం ప్రజలకే అంకితం అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీ రాములు జిల్లా చైర్మన్ పద్మావతి డిసిసిబి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ హనుమంత్ రావు ఎంపీపీ మధు మాజీ జెడ్పిటిసి ఈదుల నరేందర్ రెడ్డి ఉప సర్పంచ్ కృష్ణ ఎంపీటీసీలు ఆర్ రమేష్ లక్ష్మమ్మ విజయలక్ష్మి రైతుబంధు అధ్యక్షులు మాధవరెడ్డి మండల అధికారులు తబిత చెన్నమ్మ విండో చైర్మన్ భాస్కర్ రెడ్డి వైస్ చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్