- - సర్కిల్ -ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విఠల్ రెడ్డి
- నాంపల్లి సెప్టెంబర్ 30(సామాజిక తెలంగాణ:
నాంపల్లి, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి ): నాంపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ముందస్తు పోలీసు వారి అనుమతి (పర్మిషన్ )లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, రాస్తారోకోలు మరియు ధర్నాలు నిర్వహించరాదని,ఒకవేళ అనుమతి లేకుండా నిర్వహిస్తే తగు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని బి. విఠల్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ నాంపల్లి సర్కిల్ ఒక ప్రకటన తెలిపారు.
- 1 view