కమ్మవారి కార్తీక వనసామా రాధన
సుజాతనగర్, నవంబర్ 20, ప్రజాజ్యోతి. కమ్మ వారి కార్తీక మాస వనసామరాధన మహోత్సవం సుజాతనగర్ మండలంలోని కొత్త అంజినాపురం గ్రామంలో గల మామిడి తోటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా మహిళలు పిల్లలు పెద్దలు మ్యూజిక్ మిమిక్రీ మ్యాజిక్ షో ఆటపాటలతో రోజంతా సందడి సందడిగా గడిపారు ఆదర్శ దంపతులకు 30 మందికి సన్మానం చేశారు అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మండల కమ్మ సేవ సమితి నాయకులు పోటు రాఘవరావు మన్నేపల్లి రవి తాళ్లూరు ధర్మరావు బత్తిని ని వెంకటేశ్వరరావు కోనేరు శీను భాగం రామ్మోహన్ రావు చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు భాగం మోహన్ రావు వేములపల్లి పని బత్తుల శ్రీకాంత్ రవికాంత్ బత్తుల రమేష్ కేశవరావు చెరుకూరి రామారావు వంకాయలపాటి వెంకట్ ఏలూరు శీను తాళ్లూరి పాపారావు జ మల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
- 15 views