భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).///.. మృతుని కుటుంబానికి పది వేల సాయం అందించారు. వివరాలోకి వెళితే భువనగిరి మండలంలోని కేసారం గ్రామానికి చెందిన కాశపాక నరేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మనసున్న మహారాజు జె.వై.జి ఫౌండేషన్ అధినేత తెరాస నాయకులు జడల యశిల్ గౌడ్ ఫౌండేషన్ నుంచి వారి కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసారం గ్రామ ఉపసర్పంచ్ కమ్మ గాని భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కమ్మ గాని నరసింహ గౌడ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గౌరారం నరేష్,తెరాస యువజన విభాగం మండల అధ్యక్షుడు ముల్లె నాగేంద్రబాబు, గ్రామ యూత్ అధ్యక్షుడు సురు సంపత్ గౌడ్, తెరాస గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పోతుల నరేష్, కట్కా మోజు నరసింహాచారి, వేముల శ్రీనివాస్, ఎలా కంటీ సాయి గౌడ్, పకీరు గల భక్తి, రాగల ఆంజనేయులు,వట్టీమ్ నరేష్, వేముల విజయేందర్, ఒర్సు సంపత్, శివరాత్రి, ఎల్లేష్, పోతుల అంజయ్య, రాగల్ల ఉప్పలయ్య, కాశపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- 3 views