తిరుమలగిరి సెప్టెంబర్ 5(ప్రజాజ్యోతి) తిరుమలగిరి మున్సిపాలిటీ 3వ వార్డు గణేష్ ఉచ్చవ కమిటీ వారి ఆధ్వర్యంలో 6వ రోజు పూజలో బాగంగా అన్నధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాతిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ పోతరాజు రజని రాజశేఖర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తిరుమలగిరి TRS మండల పార్టీ అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్ రెడ్డి టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్లపల్లి శోభన్ బాబు మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్ మరియు 12వ వార్డు కౌన్సిలర్ సంకేపల్లి జ్యోతి నరోత్తమ రెడ్డి 13వ వార్డ్ కౌన్సిలర్ పత్తేపురం సరిత నాగార్జున 15వ వార్డ్ కౌన్సిలర్ గిలకత్తుల ప్రియలత రాము గౌడ్ 8 వార్డు కౌన్సిలర్ చాగంటి అనసూయ రాములు వార్డు సభ్యులు బోండ్ల జగన్ పవన్ కళ్యాణ్ శోభన్ బాబు ఉదయ్ కుమార్ శోభన్ బాబు రాజు నరేష్ పర్షరాములు విజయ్ కుమార్ స్వామి నరేష్ నవీన్ ప్రవీణ్ లెనిన్ హేమంత్ బన్నీ మధు జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
- 5 views