సమ్మె ప్రభావం జెండా తోరణాలు కడుతున్న ఉపతహసిల్దార్

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 16:09
 The effect of the strike was the upatahsildar cutting down the flagpoles

 తెలకపల్లి, సెప్టెంబర్ 16( ప్రజాజ్యోతి):.  మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సమ్మె కారణంగా శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించడం కోసం ఉపతహసిల్దార్ లక్ష్మణ్ నాయక్ స్వయంగా జెండా తోరణాల అలంకరణ నిర్వహించారు రెండు నెలలుగా వీఆర్ఏలు సమ్మెకు దిగి విధులను విస్మరించడంతో సిబ్బంది చేయాల్సినటువంటి వివిధ పనులు అధికారులే చేస్తుండడం గమనార్హం.