చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 19,../ మండలంలోని ముచ్చటపర్తి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచి నందికొండ కవిత ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మహిళలలో కిషోర్ బాలికలలో పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన ఆహారం ఆరోగ్యం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగే మంచి నీరు ప్రాముఖ్యతల గూర్చి వివరించారు. పల్లె ప్రాంతాలలో దొరికే ఆకుకూరలు కూరగాయలు పండ్లు పాలు చిరుధాన్యాలను మొలకెత్తించిన గింజలను ప్రతిరోజు సమపాళ్లలో తీసుకున్నప్పుడు పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్స్ తిరుపతమ్మ,త్రివేణి, కవిత,కనక లక్ష్మి,లావణ్య,హెల్త్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్