భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకు కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయంతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భోగ భానుమతి విష్ణు, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం అధ్యక్షులు కూరపాటి వెంకటేశం ఉపాధ్యక్షులు చిట్టు మల్ల రమేష్ ప్రధాన కార్యదర్శి గుండు బాలకృష్ణ సహాయ కార్యదర్శి కురుపాటి భాస్కర్ కోశాధికారి గొట్టిముక్కల రాజు సభ్యులు ఉమేష్, రాము, మురళి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారత లవకుమార్ పట్టణ అధ్యక్షులు గునిగంటి రమేష్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి పట్టణ ఓబిసి అధ్యక్షులు బిట్ల గణేష్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సూరపల్లి రాము, కురపాటి బాబు, పెండం పాండు, గుండు నవీన్, భోగ గణేష్, రుద్ర చందు, శేఖర్ తదితరులు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్