కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం సహాయంతో దేవాలయం అభివృద్ధి పనులు

Submitted by krishna swamy on Thu, 15/09/2022 - 15:22
Congress District President Kumbham with the help of temple development works

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకు కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయంతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భోగ భానుమతి విష్ణు,  శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం అధ్యక్షులు కూరపాటి వెంకటేశం ఉపాధ్యక్షులు చిట్టు మల్ల రమేష్ ప్రధాన కార్యదర్శి గుండు బాలకృష్ణ సహాయ కార్యదర్శి కురుపాటి భాస్కర్ కోశాధికారి గొట్టిముక్కల రాజు సభ్యులు ఉమేష్, రాము, మురళి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారత లవకుమార్ పట్టణ అధ్యక్షులు గునిగంటి రమేష్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు ప్రకాష్ రెడ్డి పట్టణ ఓబిసి అధ్యక్షులు బిట్ల గణేష్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సూరపల్లి రాము, కురపాటి బాబు, పెండం పాండు, గుండు నవీన్, భోగ గణేష్, రుద్ర చందు, శేఖర్ తదితరులు