అడ్డగూడూరు సెప్టెంబర్ 26( ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూరు మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గా రాపాక (డి) గ్రామానికి చెందిన బొనుగు వెంకట్ రెడ్డి ని నియమిస్తునట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు మర్రి నర్సి రెడ్డి ఉత్తర్వులు జారి చేశారు.
ఈ సందర్భంగా బొనుగు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి యాదాద్రి భువనగిరి,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,కుంభం అనిల్ కూమార్ రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచర్జ్ గుడిపాటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షు డు పొలెబొయిన లింగయ్య యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు గుడేపు నాగరాజు, BC సెల్ మండల ఉపాధ్యక్షు డు పురుగుల
- 11 views