అద్వానంగా రోడ్డు
సుజాతనగర్ సేప్టేంబర్ 21 ప్రజాజ్యోతి
సుజాతనగర్ మండలంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న వెంచర్లోని ఇళ్లకు వెళ్లడానికి పంచాయతీ రోడ్డు ఆధ్వర్యంలో తయారైంది ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు బురద మాయంగా మారి వచ్చే పోయే వాహనాలకు ఇబ్బందికరంగా మారింది రాత్రి వేళల్లో నీటి గుంటలో పడి ద్విచక్ర వాహనాలు పడ్డ సందర్భాలు ఏన్నో ఉన్నాయి అసలు అక్కడ ఉన్న ఇళ్ల వద్ద పంచాయతీ నుండి బ్లీచింగ్ పౌడర్ చల్లటం లేదని అక్కడ నివసిస్తున్న వారు చెబుతున్నారు. అసలే వర్షాకాలం బురద సమస్య దానికి తోడు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ పోవడంతో దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వస్తున్నాయి అని వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి బురద లేకుండా సమస్య తీర్చాలని బ్లీచింగ్ పౌడర్ వెంటనే చల్లించాలని కాలనీవాసులు కోరుతున్నారు
- 2 views