అదుపులో ఆ నలుగురు

Submitted by bathula ravikumar on Tue, 29/11/2022 - 20:12
అదుపులో ఆ నలుగురు

అదుపులో ఆ నలుగురు

సుజాతనగర్, నవంబర్ 29, ప్రజాజ్యోతి:

సుజాతనగర్ మండలం లోని గంజాయి గుట్టుగా గుప్పుమంటుంది ఈ నేపద్యం లో ఆదివారం తేల్లవారి జామున ఓ ఇద్దరిని అదుపులో తిసుకునట్లు సమచారం ఈ నేపద్యంలో గత రేండు రోజులుగా అనుమానితులని స్పేషల్ పోలిసులు అదుపులోకి తీసుకోని వచారిస్తూన్నట్లు సమచారం. ఆ నలుగురు ఏవరు అనేది మండలం లో చర్చనియ అంశంగా మారింది.