అదుపులో ఆ నలుగురు
సుజాతనగర్, నవంబర్ 29, ప్రజాజ్యోతి:
సుజాతనగర్ మండలం లోని గంజాయి గుట్టుగా గుప్పుమంటుంది ఈ నేపద్యం లో ఆదివారం తేల్లవారి జామున ఓ ఇద్దరిని అదుపులో తిసుకునట్లు సమచారం ఈ నేపద్యంలో గత రేండు రోజులుగా అనుమానితులని స్పేషల్ పోలిసులు అదుపులోకి తీసుకోని వచారిస్తూన్నట్లు సమచారం. ఆ నలుగురు ఏవరు అనేది మండలం లో చర్చనియ అంశంగా మారింది.
- 5 views