ఘనంగా గాంధీ జయంతి

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:05
Happy Gandhi Jayanti

పాలకీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి):   పాలక వీడు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మా శెట్టి లక్ష్మయ్య,ప్రధాన కార్యదర్శి జనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి యాద ఈశ్వరయ్య, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  పాలకీడు మండల ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, పాలక వీడు సర్పంచ్ బైరెడ్డి నాగలక్ష్మి,సర్పంచ్ మోతిలాల్,సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్,పిఎసిఎస్ చైర్మన్ వై  సత్యనారాయణరెడ్డి,వైస్ చైర్మన్ పగడాల మట్టయ్య, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పోరిశెట్టి వెంకటేశ్వర్లు, కొత్త లక్ష్మణ్, గరిన వెంకటేశ్వర్లు,యాద బాలయ్య,యాదా ధనుంజయ, ఊటుకూరు సైదయ్య,గజవెల్లి వెంకటేశ్వరరావు, కూన మల్లయ్య,నరసింహారావు, సత్యనారాయణ,ఊటుకూరు పెద్ద సైదయ్య,కూన మల్లయ్య, చారు గుండ్ల శ్రీనివాస్,పోలిశెట్టి అంకయ్య,తదితరులు పాలుగోన్నారు.