అడ్డగూడూర్ సెప్టెంబర్ 14( ప్రజా జ్యోతి ). మాజీ మంత్రివర్యులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి బంజారాహిల్స్ వారి నివాసంలో వారి జన్మదినం సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి లత దంపతులు వారితో పాటు కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాకార్యదర్శి కొప్పుల నిరంజన్ రెడ్డి, చౌళ్లరామరం సర్పంచ్ నిమ్మనగోటి జోజీ, అడ్డగూడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్, యాదాద్రి భువనగిరి NSUI ఉపాధ్యక్షుడు చేడే అంబెడ్కర్, యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు పొన్నాల సృజన, రాచకొండ సతీష్, చందు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- 4 views