పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన; ఎంపీపీ దర్శనాల అంజయ్య

Submitted by sudhakar on Tue, 20/09/2022 - 17:09
Garlands were paid to the dead body; MPP Darshanala Anjaya

అడ్డగుడూర్ సెప్టెంబర్ 20 ( ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగూడూర్ మండల కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక విలేకర్  పరిగెల కనకయ్య తండ్రి నర్సయ్య మరణించడం జరిగింది. మంగళవారం వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. ఈ కార్యక్రమంలోఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పిటీసీ శ్రీరాముల జ్యోతి అయోద్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్  అవినాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.