మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:23
Gandhi Jayanti celebrations at Mandal Praja Parishad office

వెంకటాపురం (నూగూరు) అక్టోబర్ 02 ( ప్రజా జ్యోతి)./..ములుగు జిల్లా, వెంకటాపురం మండల కేంద్రంలోని మండలప్రజాపరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపిపి చెరుకూరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి సతీష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటం లో మహాత్ముడు చేసిన సేవలను వివరించి కోనియడారు.ఈకార్యక్రమంలో  వైస్ ఎంపిపి సయ్యద్ హుస్సేన్,ఎంపిటిసి గార్ల పాటి రవి,కోఆప్షాన్ సభ్యుడు సయ్యద్ హమీద్, జూనియర్ అసిస్టెంట్ ఇర్పా సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.