వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి),,/ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని, ఆలుబాక రైతువేదిక భవనంలో మీకోసం మేమున్నాం సహాయక కమిటీ ఆధ్వర్యంలో, అఖిల హాస్పిటల్ - చర్ల వారిచే ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని ఆలుబాక సర్పంచ్ ఆదిలక్ష్మి, చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగంపా రాంబాబు లచే ప్రారంభించారు.
డాక్టర్ చంద్ర కిరణ్, డాక్టర్ స్రవంతి, ఎదిర పిహెచ్ సి డాక్టర్ నరేష్ లచే సుమారు 200 మందికి వైద్య సేవలు అందించారు. రక్త పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మేమున్నాం సహాయక కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్,ఉప సర్పంచ్ సమ్మక్క, ఎంపిటిసి బిక్షాపతి, గ్రామస్తులు చంటి,సుబ్రమణ్యం, సుంకర మురళి,శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్