మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ మండలం లోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
జెడ్పిటిసి లునవత్ ప్రియాంక, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ & మండల నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
- 5 views